Thursday, February 28, 2013 - 0 comments

ఈ కక్ష ఎవరి మీద ?






కక్ష  ఎవరి మీద ?

నూట ముప్పయ్ కోట్ల ప్రజాస్వామ్య దేశం మీదనా  ?

పేద అమాయక ప్రజల మీదనా  చేత కాని ప్రబుత్వం మీదనా ?
దేని కోసం ఈ వ్యద  ఎందుకీ మారణకాండ ?
ప్రజా స్వామ్య దేశం లో పుట్టటమే మా  తప్పా  ?



ఓ  ముష్కర మూక 

ఈ దారుణకాండకి  బలైన అమాయక ప్రజలకి, వారి కుటుంబాలకి,  
ఏమిటి మీరిచ్చే సమాధానం ???

                                                 -నందు